ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా! (Lakhtar)

ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా! (Lakhtar)

02 Aug
|
Kalam Daily
|
Lakhtar

02 Aug

Kalam Daily

Lakhtar

Sunday, August 2, 2026 Homeలైఫ్ స్టైల్కెరీర్‌ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!

By Kalam

Desk 19 July 2026, 4:11 pm కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి చక్కటి అవకాశం. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు (Assistant Jobs) నోటిఫికేషన్ జారీ అయింది. ఇవి క్లాస్–3 ఉద్యోగాలు. జులై 18వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఆ తరువాత అప్లై చేసినవారివి పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని కనుగొనండి Maps ప్రపంచ వార్తలు E-Book Readers తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఇవే.. మొత్తం 500 అసిస్టెంట్ పోస్టుల్లో ఏపీలో 14 పోస్టులు, తెలంగాణలో 15 పోస్టులు కేటాయించారు. ఏపీలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు దశల్లో ఎంపిక.. ఉద్యోగాల ఎంపిక నాలుగు దశల్లో నిర్వహిస్తారు. మొదట ఆగస్ట్ 27వ తేదీన వంద మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహిస్తుంటారు. దీనిలో క్వాలిఫై అయినవారికి అక్టోబర్ 30న 200 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కూడా ప్రతిభ చూపినవారికి రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడుతారు. అనంతరం, చివరగా మెడికల్ టెస్ట్ పెట్టి.. పాసైన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ మూడింటిపై పట్టు సాధించాలి.. ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టులే ప్రధానంగా ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి. అందుకే, అభ్యర్థులు వీటిపైనే ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలీ మాక్ టెస్టులు రాస్తూ పట్టు సాధించుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు విడిగా కాకుండా, కంబైన్డ్ ప్రిపరేషన్ చేయడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. సొంత రాష్ట్రంలోనే కొలువు.. అసిస్టెంట్ పోస్టులకు (Assistant Jobs) ఎంపికైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మంచి వేతనాలు, సౌకర్యాలతో పాటు నిరంతర పదోన్నతులతో రిటైర్మెంట్ నాటికి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రం వారు అక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండటం వీటి ప్రత్యేకత. అందుకే, కచ్చితంగా స్థానిక భాష తెలిసి ఉండాలని నియమం పెట్టారు.

Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

Follow Us On: Instagram Tags

Assistant Jobs

NICL

Notification

Recruitment Facebook X WhatsApp Copy URL మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి Previous article ఏపీలో కరోనా కల్లోలం.. మరో వ్యక్తికి పాజిటివ్ ! Next article ప్రజా సమస్యలపై కేంద్రం చర్చించాలి.. ఢిల్లీలో ఎంపీ చామల లేటెస్ట్ న్యూస్‌ పెరూలో ఘోర విమాన ప్రమాదం ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌..



ప‌ట్టించుకోని అధికారులు రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే? బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్ గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!

Read More Latest

News >> ఎక్స్‌క్లూజివ్‌ కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు? పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు! నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం! ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్ Read More Exclusive Stories >> Homeలైఫ్ స్టైల్కెరీర్‌ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!

By Kalam

Desk 19 July 2026, 4:11 pm కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి చక్కటి అవకాశం. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు (Assistant Jobs) నోటిఫికేషన్ జారీ అయింది. ఇవి క్లాస్–3 ఉద్యోగాలు. జులై 18వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఆ తరువాత అప్లై చేసినవారివి పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని కనుగొనండి Maps ప్రపంచ వార్తలు E-Book Readers తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఇవే.. మొత్తం 500 అసిస్టెంట్ పోస్టుల్లో ఏపీలో 14 పోస్టులు, తెలంగాణలో 15 పోస్టులు కేటాయించారు. ఏపీలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు దశల్లో ఎంపిక.. ఉద్యోగాల ఎంపిక నాలుగు దశల్లో నిర్వహిస్తారు. మొదట ఆగస్ట్ 27వ తేదీన వంద మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహిస్తుంటారు. దీనిలో క్వాలిఫై అయినవారికి అక్టోబర్ 30న 200 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కూడా ప్రతిభ చూపినవారికి రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడుతారు. అనంతరం, చివరగా మెడికల్ టెస్ట్ పెట్టి.. పాసైన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ మూడింటిపై పట్టు సాధించాలి.. ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టులే ప్రధానంగా ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి. అందుకే, అభ్యర్థులు వీటిపైనే ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలీ మాక్ టెస్టులు రాస్తూ పట్టు సాధించుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు విడిగా కాకుండా, కంబైన్డ్ ప్రిపరేషన్ చేయడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. సొంత రాష్ట్రంలోనే కొలువు.. అసిస్టెంట్ పోస్టులకు (Assistant Jobs) ఎంపికైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మంచి వేతనాలు,



సౌకర్యాలతో పాటు నిరంతర పదోన్నతులతో రిటైర్మెంట్ నాటికి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రం వారు అక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండటం వీటి ప్రత్యేకత. అందుకే, కచ్చితంగా స్థానిక భాష తెలిసి ఉండాలని నియమం పెట్టారు.

Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

Follow Us On: Instagram కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి చక్కటి అవకాశం. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు (Assistant Jobs) నోటిఫికేషన్ జారీ అయింది. ఇవి క్లాస్–3 ఉద్యోగాలు. జులై 18వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఆ తరువాత అప్లై చేసినవారివి పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని కనుగొనండి Maps ప్రపంచ వార్తలు E-Book Readers తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఇవే.. మొత్తం 500 అసిస్టెంట్ పోస్టుల్లో ఏపీలో 14 పోస్టులు, తెలంగాణలో 15 పోస్టులు కేటాయించారు. ఏపీలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు దశల్లో ఎంపిక.. ఉద్యోగాల ఎంపిక నాలుగు దశల్లో నిర్వహిస్తారు. మొదట ఆగస్ట్ 27వ తేదీన వంద మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహిస్తుంటారు. దీనిలో క్వాలిఫై అయినవారికి అక్టోబర్ 30న 200 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కూడా ప్రతిభ చూపినవారికి రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడుతారు. అనంతరం, చివరగా మెడికల్ టెస్ట్ పెట్టి.. పాసైన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ మూడింటిపై పట్టు సాధించాలి.. ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టులే ప్రధానంగా ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి. అందుకే, అభ్యర్థులు వీటిపైనే ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలీ మాక్ టెస్టులు రాస్తూ పట్టు సాధించుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు విడిగా కాకుండా, కంబైన్డ్ ప్రిపరేషన్ చేయడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. సొంత రాష్ట్రంలోనే కొలువు.. అసిస్టెంట్ పోస్టులకు (Assistant Jobs) ఎంపికైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మంచి వేతనాలు, సౌకర్యాలతో పాటు నిరంతర పదోన్నతులతో రిటైర్మెంట్ నాటికి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రం వారు అక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండటం వీటి ప్రత్యేకత. అందుకే, కచ్చితంగా స్థానిక భాష తెలిసి ఉండాలని నియమం పెట్టారు.

Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

Follow Us On: Instagram Tags

Assistant Jobs

NICL

Notification

Recruitment Previous article ఏపీలో కరోనా కల్లోలం.. మరో వ్యక్తికి పాజిటివ్ ! Next article ప్రజా సమస్యలపై కేంద్రం చర్చించాలి.. ఢిల్లీలో ఎంపీ చామల

📌 ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా! (lakhtar) / lakhtar

Subscribe to this job alert:

Get the latest job offers by email for: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా! (lakhtar) / lakhtar