06 Aug
|
Kalam Daily
|
Lakhtar
06 Aug
Kalam Daily
Lakhtar
Wednesday, August 5, 2026 Homeలైఫ్ స్టైల్కెరీర్ రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు!
By Kalam
Desk 4 August 2026, 4:02 pm కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్ట్ 14వ తేదీతో గడువు ముగియనుంది. నవంబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. https://rrbsecunderabad.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని కనుగొనండి ఆన్లైన్ వార్తలు ప్రాంతీయ వార్తల సేవ వార్తాపత్రిక ఇ-పేపర్ సికింద్రాబాద్ పరిధిలో అయిదు పోస్టులు.. సికింద్రాబాద్ జోన్ పరిధిలో అయిదు పోస్టులు కేటాయించారు. రైళ్ల నిర్వహణలో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. దీనిలో సెలెక్ట్ అయితే ఎప్పటికప్పుడు పదోన్నతులు ఉంటాయి. రిటైర్మెంట్ నాటికి డివిజన్ కంట్రోలర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. మొదటి నెల నుంచే రూ.35 వేల వేతనం ఉంటుంది. మెడికల్ సౌకర్యాలు, రైల్వే పరంగా వర్తించే ఇతర అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. డిగ్రీ అర్హతతోనే.. సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. పాసైన వారు అప్లై చేసుకోచ్చు. అయితే, అభ్యర్థి వయస్సు 20-33 మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. వెబ్సైట్లో వివరాలు పరిశీలించి.. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు దశల్లో పరీక్ష.. సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపినవారిని ఒక్కో పోస్టుకు 8 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో కూడా రాణించినవారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయ్యాక.. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సబ్జెక్టులు ఇవే.. ప్రిలిమ్స్ పరీక్షలో మ్యాథ్స్ అప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్, లాజికల్ కేపబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతుంటారు. మెయిన్స్ పరీక్షలో విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్, సైకోమాటిక్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్ లాంటివి ఉంటాయి. అభ్యర్థులు వీలైనన్ని మాక్ టెస్టులు రాయడంతో పాటు గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. దీని వలన ప్రశ్నల సరళి అర్థమవుతుంటుంది. Tags
Railway Jobs
RRB
Section Controller Posts
Secunderabad Facebook X WhatsApp Copy URL మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి Previous article వర్షాకాల వ్యాధుల నియంత్రణపై వనపర్తి DMHO కీలక ఆదేశాలు Next article మిస్సింగ్ మహిళకు కరీంనగర్ పోలీసులు భరోసా లేటెస్ట్ న్యూస్ డయల్ 112.. అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకే నంబర్! మహిళా సాధికారతకు కుట్టు మిషన్ల పంపిణీ అభినందనీయం:
మేయర్ శ్రీనివాస్ తెలంగాణ హక్కులను కేంద్రం, ఏపీ కాలరాస్తున్నాయి: హరీశ్ రావు హరీశ్ రావు క్షుద్ర పూజలపై కోర్టులో తేల్చుకుంటా: అద్దంకి మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: మాజీ మంత్రి రోజా ఫైర్ Read More Latest News >> ఎక్స్క్లూజివ్ ప్రతిపక్షంలోనే ప్రశాంతంగా ఉందంటున్న కేటీఆర్! వేగంగా పునర్నిర్మాణం.. వైభవంగా రామాలయం ప్రజావాణిలో నిర్లక్ష్యం.. పెండింగ్లో 50 శాతానికి పైగా అప్లికేషన్లు నాలుగు సాగునీటి ప్రాజెక్టులపై సర్కార్ కసరత్తు నకిలీ ఎరువులపై కొరడా.. ఆ లిస్ట్లో తెలంగాణ ఫస్ట్!
Read More Exclusive
Stories >> Homeలైఫ్ స్టైల్కెరీర్ రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు!
By Kalam
Desk 4 August 2026, 4:02 pm కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్ట్ 14వ తేదీతో గడువు ముగియనుంది. నవంబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. https://rrbsecunderabad.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని కనుగొనండి ఆన్లైన్ వార్తలు ప్రాంతీయ వార్తల సేవ వార్తాపత్రిక ఇ-పేపర్ సికింద్రాబాద్ పరిధిలో అయిదు పోస్టులు.. సికింద్రాబాద్ జోన్ పరిధిలో అయిదు పోస్టులు కేటాయించారు. రైళ్ల నిర్వహణలో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. దీనిలో సెలెక్ట్ అయితే ఎప్పటికప్పుడు పదోన్నతులు ఉంటాయి. రిటైర్మెంట్ నాటికి డివిజన్ కంట్రోలర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. మొదటి నెల నుంచే రూ.35 వేల వేతనం ఉంటుంది. మెడికల్ సౌకర్యాలు, రైల్వే పరంగా వర్తించే ఇతర అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. డిగ్రీ అర్హతతోనే.. సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. పాసైన వారు అప్లై చేసుకోచ్చు. అయితే, అభ్యర్థి వయస్సు 20-33 మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. వెబ్సైట్లో వివరాలు పరిశీలించి.. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు దశల్లో పరీక్ష.. సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపినవారిని ఒక్కో పోస్టుకు 8 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో కూడా రాణించినవారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయ్యాక.. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సబ్జెక్టులు ఇవే.. ప్రిలిమ్స్ పరీక్షలో మ్యాథ్స్ అప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్,
లాజికల్ కేపబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతుంటారు. మెయిన్స్ పరీక్షలో విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్, సైకోమాటిక్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్ లాంటివి ఉంటాయి. అభ్యర్థులు వీలైనన్ని మాక్ టెస్టులు రాయడంతో పాటు గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. దీని వలన ప్రశ్నల సరళి అర్థమవుతుంటుంది. కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్ట్ 14వ తేదీతో గడువు ముగియనుంది. నవంబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. https://rrbsecunderabad.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని కనుగొనండి ఆన్లైన్ వార్తలు ప్రాంతీయ వార్తల సేవ వార్తాపత్రిక ఇ-పేపర్ సికింద్రాబాద్ పరిధిలో అయిదు పోస్టులు.. సికింద్రాబాద్ జోన్ పరిధిలో అయిదు పోస్టులు కేటాయించారు. రైళ్ల నిర్వహణలో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. దీనిలో సెలెక్ట్ అయితే ఎప్పటికప్పుడు పదోన్నతులు ఉంటాయి. రిటైర్మెంట్ నాటికి డివిజన్ కంట్రోలర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. మొదటి నెల నుంచే రూ.35 వేల వేతనం ఉంటుంది. మెడికల్ సౌకర్యాలు, రైల్వే పరంగా వర్తించే ఇతర అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. డిగ్రీ అర్హతతోనే.. సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. పాసైన వారు అప్లై చేసుకోచ్చు. అయితే, అభ్యర్థి వయస్సు 20-33 మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. వెబ్సైట్లో వివరాలు పరిశీలించి.. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు దశల్లో పరీక్ష.. సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపినవారిని ఒక్కో పోస్టుకు 8 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో కూడా రాణించినవారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయ్యాక.. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సబ్జెక్టులు ఇవే.. ప్రిలిమ్స్ పరీక్షలో మ్యాథ్స్ అప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్, లాజికల్ కేపబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతుంటారు. మెయిన్స్ పరీక్షలో విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్, సైకోమాటిక్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్ లాంటివి ఉంటాయి. అభ్యర్థులు వీలైనన్ని మాక్ టెస్టులు రాయడంతో పాటు గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. దీని వలన ప్రశ్నల సరళి అర్థమవుతుంటుంది. Tags
Railway Jobs
RRB
Section Controller Posts
Secunderabad Previous article వర్షాకాల వ్యాధుల నియంత్రణపై వనపర్తి DMHO కీలక ఆదేశాలు Next article మిస్సింగ్ మహిళకు కరీంనగర్ పోలీసులు భరోసా
📌 రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar